తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్‌ గతంలో ఎదుర్కొన్న విమర్శలనే రెండవసారి కూడా ఎదుర్కొంటున్నారు.గత మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వని కేసీఆర్‌ రెండవసారైనా మంత్రివర్గంలో మహిళలకు మంత్రిపదవి ఇస్తారని అంతా భావించారు.అయితే ఇటీవల పది మంది ఎమ్మెల్యేలతో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలకు కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు మరోసారి వినిపించాయి. ఇటీవల

    READ MORE
  • ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

    హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ

    READ MORE
  • అప్పటి ఉపకారానికి ఇప్పుడు ప్రత్యుపకారం….

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా తెరాస నేత పద్మారావుగౌడ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఇతర పార్టీలు ఉపసభాపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అధికార తెరాస పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన పద్మారావుగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే పద్మారావు ఏకగ్రీవ ఎన్నికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మనసులో మాట బహిర్గతం చేసారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఉపసభాపతి స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసినపుడు అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ సహకరించలేదని అయితే తమ అభ్యర్థిత్వానికి విపక్షస్థానంలో ఉన్న తెరాస

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు