తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.హైకోర్టు కేసీఆర్‌ను ఉద్దేశించి ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేసిందో పరిశీలిస్తే..హైదరాబాద్‌ నగరంలోని కళ్యాణ్‌నగర్‌ సొసైటీకి భూమి అప్పగించడానికి సంబంధించి రెండు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది.అటు హైకోర్టు కూడా అందుకు సంబంధించి దాఖలైన వాజ్యంపై విచారణ జరుపుతోంది. తాజాగా వాజ్యానికి సంబంధించి మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైనమిక్‌ అని విన్నాం..కేసీఆర్‌ తలచకుంటే

    READ MORE
  • దొరికితే దొంగ దొరక్కపోతే దొర సామెతను బాగా వంటిబట్టించుకున్నారేమో ముగ్గురు వ్యక్తులు పోలీసు వేషధారణలో రియల్‌ఎస్టేట్‌తో పాటు సెటిల్మెంట్లకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లెలగూడ న్యూ గాయత్రినగర్‌కు చెందిన కసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.దీంతోపాటు భార్య ప్రతిమరెడ్డి పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం,చిట్టీల వ్యాపారం నడుపుతున్నాడు. అయితే రెండింటిలోనూ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడంతో తనకు పరిచయం ఉన్న మాజీ హోంగార్డ్స్‌ దేవిరెడ్డి అక్కిరెడ్డి,అశోక్‌లతో ముఠాగా ఏర్పడి పోలీసుల అవతారం ఎత్తాడు.తాను

    READ MORE
  • వారంతం రోజుల్లోనో,పండగలకు తదితర ముఖ్యపనులపై కారులో కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు బయలు దేరే నగరవాసులు గంటల తరబడి క్యూలో నిల్చునే తిప్పలు,నిరీక్షణకు తెర పడనుంది.రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండానే దూసుకెళ్లిపోవడానికి హెచ్‌ఎండీఏ నిబంధనలు సడలిస్తోంది.అయితే 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకే టోల్‌లైన్‌లో ఉంటే మాత్రమే ఛార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవడానికి అనుమతిస్తారు.కొత్తగా సడలించనున్న నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలంటూ టోల్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి ముంబయి, నాగ్‌పుర్‌,విజయవాడ,బెంగళూరు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు