తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువవడంతో శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలనే లోక్‌సభ ఎన్నికల బరిలో దించడానికి టీపీసీసీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తమ తమ శాసనసభ నియోజకవర్గాల్లోనే గెలువలేకపోయిన చతికిలబడ్డ నేతలు ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుస్తారా అనేది ప్రతీ ఒక్కరీకి కలుగుతున్న అనుమానం.సాధారణంగా గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులనే మరోసారి ఎన్నికల్లో అభ్యర్థులుగా బరిలో దించడానికి అన్ని పార్టీలు వెనకడుగేస్తాయి. అటువంటిది శాసనసభ

    READ MORE
  • మనవడి విజయానికి తబ్బిబవుతున్న కేసీఆర్…

    ముఖ్యమంత్రి హోదాలో బయట ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మనవళ్లతో కేసీఆర్‌ చంటిపిల్లాడిలో మారిపోతారని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతారు.అసలు కంటే కొసరు ముద్దు అన్న చందంగా కొడుకు,కూతురు కంటే వారి పిల్లలతోనే కేసీఆర్‌ ఎంతో చనువుగా ఉంటారు.అందులోనూ మనువడు కల్వకుంట్ల హిమాన్షురావు అంటే కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ,వాత్సల్యం చూపుతారు.గతంలో పలు కీలక కార్యక్రమాలకు,ఇతర వ్యక్తగత కార్యక్రమాలకు కూడా తన వెంట మనువడిని తీసుకెళ్లిన వైనం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది.కొంతమంది దీనిపై విమర్శలు,ఆరోపణలు చేసిన విషయం కూడా

    READ MORE
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మరోసారి నిప్పులు చెరిగారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే తీవ్ర భయాందోళనకు గురవుతూ ఇతర పార్టీల సభలు,సమావేశాలను అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. మార్చ్‌౩వ తేదీన నిర్వహించనున్న యాదవ గర్జన సభకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని సభకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులపై కూడా ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారంటూ ఆరోపించారు.సభకు అనుమతుల విషయమై ఎస్పీతో మాట్లాడితే ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తడి వస్తోందని ముఖ్యమంత్రి సభకు అనుమతులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు