తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణ రాష్ట్ర శాసనసభకు రెండసారి జరిగిన ఎన్నికల్లో తెరాసను అధికారంలోకి తీసుకువచ్చే వరకు కేసీఆర్‌ అనంతరం హరీశ్‌రావ్‌ కూడా ఎంతో కీలకపాత్ర పోషించారు.ముందస్తు ఎన్నికలు జరిగినంత వరకు తెరాసలో హరీశ్‌రావుకు ప్రాధాన్యత దక్కుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో తెరాస గెలిచిన అనంతరం హరీశ్‌రావుకు పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిందని కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే హరీశ్‌రావును దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం

    READ MORE
  • ఓవైసీని ఢీకొట్టనున్న అజారుద్దీన్??

    నేడో,రేపో లోక్‌సభ ఎన్నికలకు నగార మోగనున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు వేగవంతం చేసాయి.గత ఏడాది తెరాస చేతిలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి సర్వశక్తులు ధారపోస్తున్నారు.జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వేలు చేయించి జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన టీపీసీసీ రెండు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలకు గట్టిపోటీ ఉన్నట్లు గ్రహించింది.కొన్ని నియోజకవర్గాల్లో అంగబలంఅ,అర్థబలం ఉన్న నేతల వైపు మొగ్గు

    READ MORE
  • తొలి మహిళా కమెండో బృందం…

    ప్రస్తుతం మహిళలు లేని రంగమంటూ ఏదీ లేదేమో అంటే అతిశయోక్తి కాదేమో.వంటలు చేయడం దగ్గరి నుంచి యుద్ధ విమానాలు నపడం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా కమెండో బృందం విధులు నిర్వర్తించడానికి సిద్ధమైంది.కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 43 మంది మహిళా పోలీసులతో మొదటి మహిళా కమెండో బృందాన్ని ఏర్పాటు చేసారు.కొద్ది కాలం క్రితం ఇజ్రాయిల్‌ యుద్ధతంత్ర కళ క్రావ్‌మగాలో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న 43

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు