తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు..

    దేశంలో విత్తన అవసరాలను 60 శాతానికి పైగా తీర్చుతూ సీడ్‌ ఆఫ్‌ బౌల్‌గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిఉన్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది.విత్తన ఉత్పత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించిన ఆఫ్రికా ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ వరి విత్తనాలపై అధ్యయనం చేయడంతో పాటు తమ దేశాలకు దిగుమతి చేసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చింది.పలు విషయాలపై అధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో విత్తనాల అధ్యయనం,దిగుమతులకు సంబంధించి ఒప్పందాలు కుదర్చుకున్నారు.అనంతరం కమిషనర్‌ పార్థసారధి

    READ MORE
  • బస్టాండ్‌లలో మిని థియేటర్లు…

    ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అదే సేవల నుంచి ఆదాయం కూడా పొందడానికి టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ క్రమంలో ఆర్టీసీబస్టాండ్‌లను ఆధునీకరించి బస్టాండ్‌ ప్రాంగణంలో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి టీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోంది.గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎనిమిది బస్టాండ్‌ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు,వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు కసతరత్తులు ముమ్మరం చేశారు.ఆర్టీసీలో నష్టాలు తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలంటూ రవాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

    READ MORE
  • డేటాచోరీ కేసులో కీలక మలుపులు..

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటున్న మలుపులు ఆసక్తిని రేపుతున్నాయి. నగరంలోని మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో ఉన్న తెదేపా యాప్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల డేటాను దుర్వనియోగం చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపించడం తదనంతరం జరుగుతున్న పరిణామాలతో తెదేపా ఉక్కిరిబిక్కరి అవుతోంది.వైసీపీ నేతల ఫిర్యాదుతో ఆదివారం యాప్‌ సర్వీస్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్‌ పోలీసులు హార్డ్‌డిస్క్‌లు,పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఉద్యోగులు ఫణి, భాస్కర్,

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు