తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • ఏపీ డీజీపీకి జీహెచ్‌ఎంసీ అధికారుల షాక్‌..

    ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌కు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ షాక్‌ ఇచ్చింది.సొసైటీకి చెందిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ హౌసింగ్‌ సొసైటీ ఫిర్యాదు చేయడంతో జూబ్లిహిల్స్‌ ప్రషాసన్‌ నగర్‌లోని 149వ ప్లాటు నంబర్‌లో ఉన్న డీజీపీ ఠాకూర్‌ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీగోడను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేశారు. హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్ది నెలల క్రితం నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు గుర్తించే పనిలో

    READ MORE
  • ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాశాయహో…

    హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సులు మంగళవారం నుంచి నగరరోడ్లపై పరుగులు తీయనున్నాయి.మియాపూర్‌,కంటోన్మెంట్‌ డిపోల నుంచి రెండు ప్రధాన మార్గాల మీదుగా 40 ఎలక్ట్రిక్‌ బస్సులు శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నడవనున్నాయి.కంటోన్మెంట్‌కు చెందిన బస్సులు జూబ్లి బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరనుండగా మియాపుర్‌ డిపోకు చెందిన బస్సులు బీహెచ్‌ఈఎల్‌,మియాపుర్‌ నుంచి నడవనున్నాయి. హైదరాబాద్‌ నగరంలో వాహనాలు ఏడాదికేడాది పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య కూడా అంతేస్థాయిలో పెరుగుతోంది.ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో

    READ MORE
  • తెదేపా నేతలతో తలసాని సంప్రదింపులు…

    రెండవసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వాన్ని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓడించేందుకు పావులు కదుపుతున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పర్యటిస్తున్న తలసాని తెదేపాకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న బీసీలను తెదేపాకు దూరం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేఃశారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో యాదవ గర్జన పేరుతో బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా నిర్ణయించుకున్నారు.అయితే అందుకు ఆంధ్రప్రదేశ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు