తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • నీకెందుకు సపోర్ట్‌ చేయాలి..

    అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పెద్దల నుంచి విశేష మద్దతు లభించింది. కానీ ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలంటూ జగన్ ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన షర్మిల.. ఘాటుగా సమాధానమిచ్చారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ పై … రైతన్నల ఆగ్రహం

    మంగళగిరి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై ఉండవల్లిలోని సుందరయ్య చౌక్ వద్ద రైతు సంఘం నేతలు శనివారం నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఉన్నదన్నారు. రైతాంగానికి బడ్జెట్ 1,52,000 కోట్ల రూపాయలు తగ్గించారనీ, గతం కంటే దీని ప్రభావం వలన సాధారణ ప్రజానీకానికి కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు

    READ MORE
  • అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు

    తాడేపల్లి: అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయన్నారు. “52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా

    READ MORE
  • బడ్జెట్ లో అన్యాయంపై సిపిఎం నిరసిన

    -విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని, బిజెపి డౌన్ డౌన్, 15 వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని, కోరుతూ నాయకులు నినదించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర

    READ MORE
  • అప్పుల దిశగా తెలంగాణ..

    పదే పదే మాది ధనిక రాష్ట్రమంటూ జబ్బలు చరుచుకుంటూ ధనిక రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలతో పిలిపించుకోవాలనే తపనతో అవసరం లేకపోయినా నిధులు ఖర్చు చేసేస్తే ఏమవుతుందో సీఎం కేసీఆర్‌ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.వ్యాపారస్తులైనా,ప్రభుత్వాలైనా తమకు వచ్చే ఆదాయానికి చేసే ఖర్చులకు మధ్య పొంతన ఉండేలా చూసుకుంటూ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది.ప్రస్తుతానికి ఆదాయం రాకపోయినా రోజుల తరువాత ఆదాయం వచ్చే మార్గం ఉంటే మాత్రమే ఆదాయానికి మించి ఖర్చు చేయడం విజ్ఞతగా ఉంటుంది.కానీ

    READ MORE
  • పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 30 సిమ్‌లు మార్చాడా!!

    తన కనుసన్నల్లో మలసిన సంస్థ తన చేతుల మీదుగా విస్తరించిన సంస్థ వేరే వ్యక్తుల అధీనంలోకి వెళుతుండడాన్ని జీర్ణించుకోలేక వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లినా సంస్థ అధిపత్యం మాత్రం తన చేతుల్లోనే ఉండాలనే భావనతో అడ్డదారులు తొక్కిన రవిప్రకాశ్‌ అందుకు తగిన ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు.కొత్త యజమాన్యం ఫిర్యాదుతో కేసులు నమోదు కావడంతో,నోటీసులు,విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతవాసం,బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ,లుకౌట్‌ నోటీసులు ఇలా రోజురోజుకు రవి ప్రకాశ్‌ తన ఇమేజ్‌ను తాను పాతాళానికి తొక్కేసుకున్నాడు.విచారణ హాజరు కాకుండా

    READ MORE
  • మందుపాతర పేలి ఇద్దరికి గాయాలు

    రాయపూర్ : ఛత్తీస్ ఘడ్, సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో మావోయిస్టుల కోసం సాయుధ పోలీసులు గాలిస్తున్నపుడు మంగళవారం తెల్లవారు జామున మందుపాతర పేలటంతో  ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేసేందుకు హెలికాప్టరు పంపిస్తున్నట్లు సుక్మా ఏఎస్పీ షలబ్ సిన్హా చెప్పారు. మందు పాతర పేలుడు అనంతరం మావోయిస్టుల కోసం సాయుధ పోలీసుల గాలింపును ముమ్మరం చేశారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు