తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • కేసీఆర్‌పై కేసు పెట్టాలి…

    గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెరాస ప్రభంజనానికి ఘోర ఓటమి చవిచూడడంతో కాంగ్రెస్‌,బీజేపీ నేతల్లో కొద్ది రోజుల వరకు నైరాశ్యత ఆవరించింది.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడిప్పుడు నిరాశ,నిస్పృహల నుంచి కోలుకుంటున్న రెండు పార్టీల నేతలు గులాబి బాస్‌పై విమర్శల జోరు పెంచడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌,బీజేపీ నేతలకు ఆవకాశంగా లభించింది.తాజా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మహిళలకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడంతో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి కెసిఆర్

    READ MORE
  • బదిలీ అధికారుల జాబితా సిద్ధం…

    తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్ జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అధికారుల పనితీరు, కీలకశాఖలు .. అమలవుతున్న సంక్షేమ పథకాలను బేరిజు వేసుకొని బాధ్యతలు అప్పగించనున్నారు. వాస్తవానికి ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ ఇప్పటికే చేపట్టాల్సి ఉంది. అయితే బడ్జెట్ కేటాయింపుల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమైంది. రేపు సభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండంతో .. ఆ తర్వాత బదిలీకి

    READ MORE
  • కేబినెట్‌లో లేకపోతేనేం ఇంట్లో ఉన్నారుగా..

    ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటిపై నిరసనలు,ఆగ్రహావేశాలు వ్యక్తం కాగానే నాలుక కరుచుకొని వెంటనే తన మాటలు వక్రీకరించారని లేదా తప్పుగా అర్థం చేసుకున్నారని తానసలు అలా అననేలేదని దిద్దుబాటు చర్యలు తీసుకోవడం రాజకీయ నేతలకు తరచూ ఇదో అలవాటుగా మారింది.రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వీడియోలో ఉన్న తన మాటల్ని వక్రీకరించారని.. తాను దళితుల్ని కించపరిచేలా మాట్లాడానన్న ఆరోపణల్లో నిజం లేదని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు