తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • కేసీఆర్‌ ఆఫర్‌కు సబిత ఓకే ?

    సబిత ఇంద్రారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై అటు కాంగ్రెస్‌ ఇటు తెరాస రెండు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠత నెలకొంది.కొద్ది రోజులుగా సబిత తన కొడుకు కార్తిక్‌రెడ్డితో కలసి తెరాసలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే సబిత తెరాసలో చేరనున్నట్లు వస్తున్న వార్తలతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దాలంటూ సూచించింది.అధిష్టానం సూచనలతో రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి సబిత ఇంట్లో సమావేశమై కార్తిక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో పాటు

    READ MORE
  • రేషన్ అక్రమాలకు చెక్..

    పేదలు,మధ్య తరగతి ప్రజలకు అందాల్సిన రేషన్‌ సరుకులను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.రేషన్‌ దుకాణాల్లో అక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలంటూ పౌరసరఫరాలశాఖ అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి వాట్సాప్‌ నంబర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు.రేషన్‌ దుకాణాల్లో సరుకులను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఫోటోలు,వీడియోలు,ఆడియో క్లిప్పింగులు వాట్సాప్‌ నంబర్‌ 7330774444 కు పంపించాలంటూ సూచించారు.ఈ ప్రయత్నం సత్ఫలితాలనిస్తుందని దీనివల్ల రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది

    READ MORE
  • ఒకట్రెండు రోజుల్లో తెరాస జాబితా

    హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు లేదా ఎల్లుండి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రేశేఖరరావు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సిట్టింగులు వినోద్‌ కుమార్‌ (కరీంనగర్‌), కవిత (నిజామాబాద్‌), కొత్త ప్రభాకరరెడ్డి (మెదక్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), బీ. నర్సయ్య గౌడ్‌ (భువనగిరి), జీ. నగేశ్‌ (ఆదిలాబాద్‌) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా జితేందర్‌ రెడ్డికి మళ్లీ మహబూబ్‌నగర్‌ అభ్యర్థిత్వం దక్కడం అనుమానంగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు