తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఎంతటి దుస్థితి!

    దేశానికి ఎంతో మంది సమర్థవంతమైన నేతలను అందించిన పార్టీ,ఎంతోమంది ప్రధానులను చేసిన పార్టీ 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంది.శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం 17 ఏళ క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనమయ్యే దిశగా పతనమవుతోందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది.శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 19 మంది

    READ MORE
  • అత్యాచారాల నిందితులకు ఇక మూడినట్టే..

    శిక్షలు బలహీనంగా ఉండడం చట్టాల్లో లొసుగులను చుట్టాలుగా చేసుకొని ఏమాత్రం భయం లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్న కీచకులు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.ఎందుకుంటే అత్యాచార ఘటనలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యాచార నిందితులకు నాలుగు నెలల్లో కఠిన శిక్షలు విధించేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళ భద్రత విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది.డీఎస్పీ నేతృత్వంలో పని చేసే ఈ టాస్క్‌ఫోర్స్‌ విభాగం రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు,లైంగిక వేధింపులపై ప్రత్యేక

    READ MORE
  • గాంధీ భవవ్‌లో మాట్లాడుతున్న మొయిలీ హైదరాబాద్..తెలంగాణలో కాంగ్రెస్ టికెట్టుపై గెలుపొందిన ఎమ్మెల్యేలు తెరాసకు ఫిరాయించడంపై టీపీసీసీ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నాయకత్వంలో శనివారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కాంగ్రెస్‌ నాయకులు కలుసుకున్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేసేలా శాసన సభ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు