తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నెల నాలుగో వారంలో నిర్వహించతలపెట్టిన శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి శని, ఆదివారాల్లో తన నివాసంలో ఆయన సమాలోచనలు తెలిపారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం వెలువడవచ్చని సమాచారం. దీనిపై శ్రేణులను కూడా సిద్ధం చేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కాగా

    READ MORE
  • తెలంగాణ ఆర్టీసీని వీడని నష్టాలు

    తెలంగాణ ఆర్టీసీకి ఇప్పట్లో లాభాల యోగం పట్టేట్లు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.650 కోట్లు దాటుతాయని అంచనా. తొలి తొమ్మిది నెలలకు రూ.531 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీకి పాలక వర్గం లేదు. ఎండీ కూడా లేరు. నిర్వహణ లోపం వల్లే ఆర్టీసీ నష్టాల బాట వీడడం లేదని సమాచారం. ఏయేటికాఏడు నష్టాల్లో మునిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 75 శాతం నష్టాలు నమోదవుతున్నాయి.  దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు