తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • మద్యమే ముద్దు…బీరు వద్దు

    ఎర్రటి ఎండల్లో చల్లటి బీరు తాగలానుకునే మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ విచిత్రమైన హుకుం జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ఎర్రటి ఎండల్లో కావాలనుకుంటే మద్యం తాగండి కానీ బీరు మాత్రం తాగకండి అంటూ సూచిస్తోంది. దేశంలో బీరు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. వేసవి కాలంలో తెలంగాణలో బీరు విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. అయితే వాటిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో అబ్కారీశాఖ కొత్త తరహా ప్రణాళికకు రూపకల్పన సిద్ధం

    READ MORE
  • పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతవాయుసేన పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి 300 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత్‌పై కక్ష్య తీర్చుకోవడానికి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ యుద్ద విమానాలను తరిమికొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోవడంతో పొరపాటున పాకిస్థాన్‌ భూభాగంలో దిగిన వింగ్‌ కమాండర్‌ను పాకిస్థాన్‌ సైన్యం అదుపులోకి తీసుకున్నారు. భారత్ కు చెందిన పైలట్ అభినందన్ ను  తాము కస్టడీలోకి

    READ MORE
  • పుల్వామాలో భారతసైనికులపై ఉగ్రవాదుల దాడి అనంతరం భారతదేశంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తరకంగా మారాయి.జవాన్లపై ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్థాన్‌ పేరు మాత్రమే కాదు పాకిస్థాన్‌ దేశానికి సంబంధించి పేర్లు,వ్యక్తులపై కూడా భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.చివరకు కశ్మీరీలపై కూడా దాడులకు పాల్పడుతుండడం భారతీయుల్లో ఎంత అసహనం రగిలిందో తెలియజేస్తోంది. ఈ కోవలోనే హైదరాబాద్‌ నగరం ప్రధాన కేంద్రంగా దేశం మొత్తం విస్తరించిన కరాచీ బేకరీలపై కూడా భారతీయుల ఆగ్రహజ్వాలు ఎగిసిపడ్డాయి.కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ హిందుత్వ సంఘాలు,ప్రజలు కూడా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు