తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • బాలికపై పైశాచికం..

    మహిళా దినోత్సవం రోజునే హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది.తనతో పాటు చదువుకుంటున్న బాలికపై గంజాయి మత్తులో ఓ బాలుడు బ్లేడుతో బాలిక శరీరంపై దాడి చేశాడు. చంద్రనగర్‌కాలనీ,లిబర్టీ,ఆయిల్‌సీడ్స్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులు పాలిటెక్నిక్‌ చదువుతున్నారు.గంజాయికి బానిసలైన యువకులు తరచూ లోయర్‌ట్యాంక్‌ బండ్‌లోని డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతంలోనున్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం,గంజాయి తాగుతుండేవారు.కొద్ది రోజుల క్రితం అదే కాలేజీలో పాలిటెక్నిక్‌ చదువుతున్న బాలికను పరిచయం చేసుకున్న నిందితుల్లో ఒక యువకుడు మెల్లిగా బాలికకు

    READ MORE
  • యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనదైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది.నేడ(శుక్రవారం)బ్రహ్మోత్సవాలకు అంకురార్సణ చేసి రక్షాబంధనం, స్వస్తివాచనం నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి దేవాలయాన్ని అందమైన విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో హోమగుండం, యాగశాలను సిద్ధం చేశారు.నేటి నుంచి ఈనెల18వ తేదీ వరకు కొనసాగనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానం పలికారు.రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు బ్రహోత్సవాలకు రానున్న నేపథ్యంలో ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆలయప్రాంగణంలో

    READ MORE
  • మందుబాబు లైసెన్స్‌ రద్దు..

    మందు తాగి వాహనాలు నడపకండిరా బాబు అంటూ పోలీసులు ఎంత సున్నితంగా చెబుతున్నా మందుబాబులు మాత్రం మాట వినడం లేదు.జరిమానాలు వేసినా,వాహనాలు సీజ్‌ చేసినా ఏంచేసినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు కదా రోజురోజుకు మితిమీరుతోంది.మందుబాబులే కాదు మందుభామలు కూడా పీకలదాక తాగి పోలీసులకు,ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఘటనలు ప్రతీవారం చూస్తునేఉన్నాం.ఎన్నిసార్లు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేసినా జరిమానాలు విధించినా మందుబాబులు మారరని తెలుసుకున్న పోలీసులు,కోర్టులు కఠినచర్యల బాట పట్టారు.ఈ క్రమంలో గతంలో ఎన్నడూ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు