తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • ఉద్యమ సింహం చిత్రంపై ఈసీకి ఫిర్యాదు..

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన ఉద్యమ సింహం చిత్రంపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంత రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.ఉద్యమ సింహం చిత్రం ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని అందుకే చిత్రాన్ని ఎన్నికలు నిర్వహించనున్న ఏప్రిల్‌ 11వ తేదీ వరకు నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అయితే కేసీఆర్‌ చేసిన పోరాటాలు,ఉద్యమాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్లు ఉద్యమ

    READ MORE
  • తెరాసకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవు..

    అధికారం చేతిలో ఉందనే అహమో లేక తెలంగాణలో తమను ఎదురించే పార్టీలే లేకుండా పోయాయనే అభిప్రాయమో తెలియదు కానీ తెరాస నేతలకు రోజురోజుకు అహంకారం,అహంభావం విపరీతంగా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.ఇన్ని రోజులు ప్రత్యర్థ పార్టీలపై విమర్శలు,ఆరోపణలు చేస్తూ వచ్చిన తెరాస నేతలు తాజాగా ప్రజలనే విమర్శిస్తూ ఒక రకంగా బెదిరింపులకు పాల్పడే ధోరణితో ప్రవర్తిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు తరపున ప్రచారాల్లో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు

    READ MORE
  • నిజామాబాద్‌లో బ్యాలెట్‌ పేపర్‌ అనివార్యం

    నిజామాబాద్‌ : తమ పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న రైతులు తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిశాక 185 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులందరూ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగినా, కేవలం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే వైదొలిగారు. కనుక బ్యాలెట్‌ పేపర్‌ను ముద్రించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు