తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • కంచే చేను మేస్తే ??

    కంచే చేను మేస్తే సామెత చందాన ప్రజల కష్టార్జితానికి భద్రత కల్పించాల్సిన బ్యాంకు అధికారులే ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుంటే ప్రజలు ఇక ఎక్కడికి పోవాలి?డబ్బులు ఎక్కడ దాచుకోవాలి?తక్కువ సమయంలో కోట్లకు పడగెత్తాలనే ఉద్దేశంతో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ అధికారులు ప్రజల ఖాతాలకు కన్నం వేసింది.నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని ముసారాంబాగ్‌కు చెందిన సురేఖ ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.బ్యాంకుకు వచ్చే వృద్ధులు, మహిళలతో స్నేహంగా మెలుగుతూ ఎఫ్‌ఢీలు చేస్తే అధిక

    READ MORE
  • View this post on Instagram ☀️ A post shared by Asad (@asad_ab18) on Mar 2, 2019 at 4:45am PST భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దిన్‌ కుమారుడు టెన్నిస్‌స్టార్‌ సానియా మిర్జా సోదరిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అజహరుద్దిన్‌ కుమారుడు అసదుద్దిన్‌,సానియామిర్జా సొందరి ఆనమ్‌ మిర్జాలు కొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుసుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇద్దరు కలసి కొద్ది రోజుల క్రితం దుబయ్‌లో షాపింగ్‌ చేసిన ఫోటోలను

    READ MORE
  • జరిమానా కట్టమన్నందుకు ట్రైన్ నుంచి తోసేశారు..

    జనరల్‌ టికెట్‌తో స్లీపర్‌ బోగీలో ప్రయాణిస్తుండగా టికెట్‌ అడిగినందుకు ప్రయాణీకులు మహిళ ట్రావెలింగ్‌ టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌ను రైలులో నుంచి బయటకు తోసేశారు.సికింద్రబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే ఎస్‌1 బోగీలో టికెట్‌ తనిఖీ కోసం వచ్చిన అధికారి నీలిమ అందులో జనరల్‌ టికెట్లతో కొంతమంది ప్రయాణిస్తుండడాన్ని గమనించారు.జనరల్‌ టికెట్‌తో స్లీపర్‌లో ఎక్కినందుకు జరిమానా కట్టాలంటూ సూచించారు. అందుకు నిరాకరించిన ప్రయాణీకులు నీలిమతో గొడవ పడ్డారు.గొడవ శృతి మించడంతో ప్రయాణీకులు నీలిమను

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు