తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • ‘చెయ్యి’జారనున్న మరో ఎమ్మెల్యే?

    తెలంగాణలో కాంగ్రెస్‌కు త్వరలో మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నకిరెకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ లింగయ్య సన్నిహితుల వద్ద వాపోయారట.చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో ప్రొటోకాల్‌ పాటించకుండా తమను అవమానించారని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారట.లింగయ్య మనోగతాన్ని పసిగట్టిన తెరాస నేతలు రంగంలోకి దిగి తమవైపు ఆకర్షించినట్లు సమాచారం.ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో ఇప్పటికే రెండు

    READ MORE
  • వరంగల్‌ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సొంతంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయజాలదని, చివరకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పరచలేవని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌లో గురువారం జరిగిన లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల సందర్భంగా ఉన్న వాతావరణం ఇప్పుడు లేదని, అప్పట్లో మోదీ ఏదో చేసేస్తారని అంతా ఊదరగొట్టారని విమర్శించారు. ఈ అయిదేళ్లలో ఆయనకు మాటలే తప్ప చేతలు లేవని అర్థమైందన్నారు. తెలంగాణలోని

    READ MORE
  • తెరాసపై కూడా డేటా చోరీ అనుమానాలు..

    డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజురోజుకు వివాదం రాజేస్తోంది.తెదేపా డేటా చోరీకి పాల్పడిందంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం దీనిపై తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌,బ్లాఫ్రాగ్‌ సంస్థల్లో తనిఖీలు చేయడం మధ్యలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగంలోకి దిగడం ఇదంతా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రేపింది.ఈ పరిణామాల మధ్య డేటా చోరీ కేసును తెరాస ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. దీంతో తెరాసను కూడా దెబ్బ తీయాలనే లక్ష్యంగా అన్వేషణ ప్రారంభించిన తెదేపా నేతలు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు