తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • తెలంగాణ విద్యుత్ సంస్థలు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు..

    ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల మధ్య జరిగిన మాటల యుద్ధం,శీతల సమరం రెండు రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సంస్థలకు కూడా పాకింది.బకాయిలు చెల్లించడం లేదంటూ తెలంగాణ ట్రాన్స్‌కో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై ఆరోపణలు గుప్పించింది.ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రూ.5వేల కోట్లు బకాయి పడ్డాయంటూ చేస్తున్న ప్రచారాలు అవాస్తవాలంటూ తెలంగాణ ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే

    READ MORE
  • పురుషుల దినోత్సవం జరుపుకొనే రోజు వస్తుంది..

    మహిళలంతా ఐకమత్యంగా ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని మహిళలు ఇలాగే కలసికట్టుగా ఉంటే ప్రస్తుతం మహిళలు జరుపుకొంటున్న మహిళా దినోత్సవం తరహాలో భవిష్యత్తులు పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకొంటారంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత చమత్కరించారు.హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చిన్న,మధ్య,సూక్ష్మ తరహా ఉత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో నిర్వహించిన జాతీయస్థాయి మహిళ సమావేశంలో కవిత ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనతో పాటు తన కుటుంబం ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతీ మహిళ కలలు కంటూ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు

    READ MORE
  • తెరాస నేతకు రూ.25వేల జరిమానా..

    హైదరాబాద్‌ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో నిబంధనలు అతిక్రమించే వ్యక్తులు అధికార పార్టీ నేతలైనా ఉపేక్షేంది లేదంటూ జీహెచ్‌ఎంసీ మరోసారి రుజువు చేసుకుంది.తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రిపదవి దక్కించుకున్న తెరాస నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొద్ది రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అభినందిస్తూ బాలరాజ్‌ అనే తెరాస నేత హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌రోడ్‌ ప్రధాన రహదారిపై ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు