తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • రేవంత్రెడ్డి హైకోర్టులో చుక్కెదురు..

    శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నిరుత్సాహం నుంచి తేరుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి సోమవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది.గత ఏడాది డిశంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో తన అరెస్టును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఱలు చేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు అరెస్ట్‌ అక్రమమని నిరూపించడానికి సరైన కారణాలు చూపలేదని పేర్కొంటూ పిటిషన్‌ కొట్టేసింది. జరిగిన తెలంగాణ రాష్ట్రశాసన సభ ఎన్నికల సమయంలో తన నియోజకవర్గమైన

    READ MORE
  • కొద్ది కాలంగా ఎటువంటి నేరాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరం కొద్ది రోజులుగా దారుణమైన నేరాలతో వార్తల్లో నిలుస్తోంది.కొద్ది నెలల క్రితం పట్టపగలు దారుణమైన హత్యలతో మొదలైన నేరాలు పర్వం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.తాజాగా ఇంట్లో భర్త లేని సమయంలో పిల్లలను బంధించి తల్లిపై కొంతమంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఉపాధి వెతుక్కుంటూ కొద్ది కాలం క్రితం హర్యాణ రాష్ట్రానికి చెందిన షాకిర్‌ఖాన్‌ దంపతులు పిల్లలతో హైదరాబాద్‌ నగరంలోని జల్‌పల్లి ముస్తఫా బస్తీకి వలస వచ్చారు.షాకిర్‌

    READ MORE
  • తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.గత ఏడాది డిశంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి,డీకే అరుణ తదితర,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి హేమాహేమీలు ఓటమి చెందగా సబిత ఇంద్రారెడ్డితో పాటు మరో 18 మంది కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.అయితే కొద్ది కాలంగా తెరాసలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలయ్యాయి.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా తాజాగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు