తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో..

    పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపం చెంది ఇంటర్‌ విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.సూర్యపేట జిల్లా కేంద్రంలో ప్రగతి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న జిల్లాలోని కాసర్లకు చెందిన తరుణ్‌కుమార్‌ మార్చ్‌13 పరీక్షకు సిద్ధమవుతున్నాడు.అయితే ముందు రాసిన పరీక్షలు సరిగా రాయలేదని పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో తరుణ్‌ కొద్ది రోజులుగా దిగులుగా ఉంటున్నాడు.ఈ విషయం తల్లితండ్రులకు చెబితే తిడతారనే భయంతో ఏంచెచయ్యాలో పాలుపోని తరుణ్‌ సోమవారం రాత్రి పట్టణంలోని పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద బ్లేడుతో గొంతుకోసుకొని

    READ MORE
  • తెరాసలో చేరికపై సబిత యూటర్న్‌?

    పార్టీ ఫిరాయింపుపై కాంగ్రెస్‌ మహిళ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.గత ఏడాది డిశంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకటే సీటు ప్రాతిపదికన కాంగ్రెస్‌ పెద్దలు సబితకు టికెట్‌ ఇచ్చి సబిత కుమారుడు కార్తిక్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారు.ఎన్నికల్లో సబిత ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్‌ దక్కకపోవడంతో కార్తిక్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరంగా ఉండసాగారు.తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఆశలు పెంచుకున్న సబిత కుమారుడు కార్తిక్‌తో సహా

    READ MORE
  • తెలంగాణలో ఎన్నికల సందడి

    హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. శాసన సభకు ఎన్నికలు జరిగిన నాలుగు నెలల వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో పోలింగ్‌ జరుగనుంది. మరో వైపు రాజకీయ పార్టీలు హడావుడి సమావేశాలకు తెర లేపాయి. అధికార తెరాస పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు