తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • తెరాస గూటికి మరో ఎమ్మెల్యే?

    తెలంగాణలో తెరాసలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వలస వెళుతుండడాన్ని గమనిస్తే త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఐదు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నామంటూ ప్రకటించగా తాజాగా నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ కూడా తెరాసలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఈనెల19వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభలో తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో సురేందర్‌ తెరాసలో చేరనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆత్రం సక్కు,చిరుమర్తి లింగయ్య,హరిప్రియ నాయక్‌,రేగా కాంతారావు,పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిలు తెరాసలో

    READ MORE
  • అంతకంటే ఇంకేం చేయగలరు?

    దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వరుసగా తమ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతుంటే చేష్టలుడిగి చూస్తుండిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయడానికి నిర్ణయించుకున్నారు.కాంగ్రెస్‌ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి అనంతరం తెరాసలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళనలు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ఇటీవల తెరాసలో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు కామెపల్లి మండంలో

    READ MORE
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోరులో దిగిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పకుండా ఇస్తామంటూ తెరాస అధినేత కేసీఆర్‌ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కల్పించుకోవాలనే ఉద్దేశం తెరాసకు లేదంటూ స్పష్టం చేయడంతో ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోయారు.ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను తెదేపా,కేసీఆర్‌ల మధ్య పోటీగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారన్నారని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు