తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • మద్దతు కోసం తెజస తలుపు తట్టిన రేవంత్ రెడ్డి..

    గత ఏడాది డిశంబర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెరాసలో చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకున్న టీపీసీసీ కార్యాధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచి తెరాసపై పైచేయి సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.శాసనసభ ఎన్నికల్లో ఓటమితో రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలనే కసితో వ్యూహాలు రచిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలంటూ మల్కాజ్‌గిరిలో

    READ MORE
  • కామ్రేడ్ల మద్దతు కావాలి..కేసీర్‌ ఓ వింతరోగి..

    తెలంగాణలో కేసీఆర్‌ అరాచకపాలన అంతం చేయడానికి పోరాడుతున్న తనకు కామ్రేడ్ల మద్దతు ఎంతో అవసరమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు.మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో సీపీఐ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి కేసీఆర్‌ పాలన అంతమొందించడానికి సహకరించాలన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి సహకరించి గెలిపించడానికి కృషి చేస్తామంటూ సీపీఐ రాష్ట్ర

    READ MORE
  • చంద్రబాబే మా కింద పనిచేశాడు..

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో తనకింద పని చేశారంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు.అసలు తెలుదేశం పార్టీలో చంద్రబాబు కంటే కేసీఆర్‌,తామే సీనియర్లమని చంద్రబాబునాయుడే మా కింద పని చేశారంటూ మండిపడ్డారు.ఎన్టీఆర్‌ తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచే కేసీఆర్‌,తాను తెలుగుదేశంలో క్రీయాశీలకంగా వ్యవహరించామని ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు అవసరమైతే ఎన్టీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానంటూ బీరాలు పలికాడని ఈ విషమం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు