తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • కేసీఆర్‌ తీరుతో చాలా బాధపడ్డా..

    ప్రముఖ నటుడు,రాజకీయ నేత బాబు మోహన్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.కేసీఆర్‌తో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని కేసీఆర్‌ను నేను ప్రేమగా బావా అని పిలుచుకుంటునాని గుర్తు చేసుకున్నారు.నేను అంతగా ప్రేమించిన వ్యక్తి నన్ను దూరం పెట్టడం చాలా బాధ కలిగించిందన్నారు.తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే మూడు రోజుల ముందు కేసీఆర్‌ను కలిశానని అప్పుడు కూడా ఆప్యాయంగా కౌగలించుకొని మాట్లాడారన్నారు.కానీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యాక అందులో

    READ MORE
  • కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు..

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందు పరిషత్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్‌ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు.సభలో ‘హిందూగాళ్లు – బొందగాళ్లు-దేశం దిక్కుమాలిన దరిద్రుల చేతిలో ఉంది’ అంటూ కేసీఆర్‌ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు.కేసీఆర్‌కు జాతీయ సమగ్రత,సార్వభౌమత్వంపై ఏమాత్రం గౌరవం లేదని అత్యున్యత న్యాయస్థానంపై కూడా కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు

    READ MORE
  • భాగ్యనగరి సాఫ్ట్‌వేర్‌ పక్షులకు శుభవార్త..

    భాగ్యనగర వాసులు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ పక్షులు ఎప్పుడెప్పుడా అని వేల కళ్లతో ఎదురు చూస్తున్న హైటెక్‌సిటీ మెట్రో మార్గంలో బుధవారం నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ను బుధవారం ఉదయం 09.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.హైటెక్‌ సిటీకి మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో హైటెక్‌ సిటీలో పని చేసే లక్షలాది మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ప్రతీరోజూ గంటల తరబడి దుమ్ము,ధూళిని తట్టుకుంటూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కొని

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు