తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • కమలం గూటికి గద్వాల చెల్లెమ్మ..

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వలసలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మినహా ఎవరుకూడా మిగిలేట్లుగా కనిపించడం లేదు.ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారెక్కడానికి సిద్ధమవడంతో విలీనం దిశగా కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది.ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోని సీనియర్‌ నేతలు కూడా తమదారులు చూసుకుంటుండడంతో కాంగ్రెస్‌ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ డీకే అరుణ కషాయం పార్టీలో చేరి కాంగ్రెస్‌కు అతిపెద్ద షాక్‌ ఇచ్చారు.కాంగ్రెస్‌కు పూర్వవైభం

    READ MORE
  • నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అన్నదే ముఖ్యం కానీ ఎలా చేరుకున్నామనే విషయం ముఖ్యం కాదనేది చాలా రంగాలకు వర్తించే సూత్రం ముఖ్యంగా రాజకీయ నేతలకు.తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నట్లు అర్థమవుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో తెదేపాపై,చంద్రబాబుపై ఎటువంటి విమర్శలు చేసినా చంద్రబాబుకే అనుకూలంగా మారతాయని గ్రహించిన కేటీఆర్‌ ఏపీ ఎన్నికల్లో తమ పాత్ర గురించి మాట మార్చారు.ఏపీ రాజకీయాల్లో తాము ఎందుకు వేలు పెట్టకూడదని ప్రశ్నించిన కేటీఆర్‌

    READ MORE
  • రూ.13 కోట్ల ఆస్తులు..తొమ్మిది కోట్ల అప్పులు..ఇవీ అసదుద్దీన్‌ ఆస్తుల వివరాలు..

    లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరపున అభ్యర్థిగా బరిలో దిగనున్న అసదుద్దిన్‌ ఓవైసీ ఎన్నికల కమిషన్‌కు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.నామినేషన్‌తో పాటు తన స్థిరచరాస్తులు,అప్పులు,ఆభరణాలు తదితర అన్ని ఆస్తుల వివరాలను అఫడవిట్‌లో పొందుపరిచారు.తన మొత్తం ఆస్తుల విలువ రూ.13 కోట్లుగా అసదుద్దిన్‌ పేర్కొన్నారు.నిరర్థక ఆస్తులు విలువ రూ.12 కోట్లు,లిక్విడ్‌ ఆస్తులు రూ.1.67 కోట్లుగా చూపించారు.తన భార్య ఫర్హీన్‌ ఓవైసీ పేరుతో రూ.3.75 కోట్ల నిరర్థక ఆస్తులు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు