తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • తెదేపాకు నామా రాజీనామా

    హైదరాబాద్…తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో తెదేపా మనుగడ ప్రశ్నార్థకమైనందున, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని నిర్ణయించుకుని, పార్టీ పదవికి, ప్రాథమిక శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. నామా తెరాసలో చేరి, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.

    READ MORE
  • ఎన్నాళ్లో వేచిన మెట్రో..

    బుధవారం ఉదయం 09.30 గంటలకు హైదరాబాద్‌ నగరంలోని ఐటీ ఉద్యోగుల ప్రతీరోజూ ఎదుర్కొనే ట్రాఫిక్‌ తిప్పలకు శాశ్వతంగా శుభం కార్డు పడింది.అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య మెట్రోరైలును గవర్నర్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.మెట్రో రెండవ కారిడార్‌లో భాగంగా నాగోలు-ఉప్పల్‌-అమీర్‌పేట మీదుగా హైటెక్‌ సిటీ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించారు.నాగోలు-అమీర్‌పేటల మధ్య గతంలోనే మెట్రో నిర్మాణ పనులు పూర్తి కాగా కొద్ది రోజుల క్రితం అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మధ్య పది కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణ పనులు పూర్తి

    READ MORE
  • కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌..

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెరాస అధినేత కేసీఆర్‌,టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిల మధ్య వైరత్వం చాలా ప్రత్యేకం.మాటలతోనే మంటలు పుట్టింగల వాగ్ధాటి ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు,ఏదైన అంశంపై వాదనలు వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి.ఇక శాసనసభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఘోరంగా ఓడిపోయిన రేవంత్‌రెడ్డి లోకసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న రేవంత్‌రెడ్డి ప్రచారాలు ముమ్మరం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు