తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • అమ్మాయిలా మాట్లాడుతూ లక్షలు దోచేశాడు..

    అమ్మాయిలా మాట్లాడుతూ పలువురు యువకులను మోసగించిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.నెల్లూరుకు చెందిన శివమాధవ్‌ అనే యువకుడు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.అయితే వ్యక్తిగత కారణాల వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలన్న ఉద్దేశంతో మోసాల బాట పట్టాడు.హార్మోన్ల లోపంతో అమ్మాయి గొంతులా ఉండే తన గొంతునే అందుకు పెట్టుబడిగా ఎంచుకున్నాడు.డేటింగ్‌ సైట్‌లలో యువతి పేరుతో ఖాతాలు తెరచి అందులో తన ఫోన్‌ నంబర్‌ అందుబాటులో ఉంచాడు.ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం

    READ MORE
  • చదువులోనే కాదు చోరీల్లోనూ దిట్టే..

    పదేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన కిక్‌ సినిమా గుర్తుందా..అందులో రవితేజ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేసే ఉద్యోగాలు నచ్చక చోరీల బాట పడతాడు.ఈ సినిమాను స్పూర్తిగా తీసుకన్నాడో ఏమో కానీ ఎంబీఏలో బంగారు పతకం సాధించిన యువకుడు ఒకడు ఉద్యోగం చేయడం ఇష్టం లేక చోరీల బాట పట్టాడు.కిక్‌ సినిమాలో రవితేజ ఒక మంచి ఉద్దేశంతో చోరీలు చేస్తే ఇక్కడ యువకుడు మాత్రం జల్సాలకు అలవాటు పడి చోరీల

    READ MORE
  • తెదేపాకు అస్త్రంలా తలసాని వ్యాఖ్యలు..

    వచ్చే నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు.లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని 22 నుంచి 23 ఎంపీ సీట్లు వైసీపీ వశమవుతాయంటూ తలసాని తెలిపారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనతో విసుగెత్తిపోయారని పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టనున్నారన్నారు.సరిగ్గా ఎన్నికలకు 20 రోజులు ఉందనగా తలసాని చేసిన ఈ

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు