తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • ఎప్పటికీ కేసీఆర్ వెంటే..

    లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి ఎంపీ సీటు దక్కకపోవడంతపై మహబూబ్‌నగర్‌ ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందించారు.ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మచ్చ లేని రాజకీయాలు చేశామని అయితే తనపై వినిపించిన ఆరోపణల కారణంగా తనకు టికెట్‌ దక్కలేదని భావిస్తున్నామన్నారు.అయితే తనకు కాకుండా మహబూబ్‌నగర్‌ టికెట్‌ ఇతరులకు కేటాయించడంపై తన వద్ద సమాధానం లేదన్నారు.సీఎం కేసీఆర్‌ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని పార్టీలో ఉన్నత పదవులు కల్పించారని లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్‌ దక్కకపోయినంత మాత్రాన తాను తెరాసను

    READ MORE
  • పది మందితో బీజేపీ మొదటి జాబితా..

    లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాల పైకి పది నియోజకవర్గాలకు అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది.మొదటి జాబితాలో కీలకమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.అందులో సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మల్కాజ్‌గిరి, వరంగల్‌, మహబూబాబాద్‌, నల్గొండ,భువనగిరి,నాగర్‌ కర్నూల్‌,నిజామాబాద్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక,రాజకీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకొని విజయావకాశాలపై సర్వేలు,సమీక్షలు చేయించిన అనంతరం అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది.సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయకు తమ అంతర్గిత సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో

    READ MORE
  • హైదరాబాద్: దేశం నమ్మకస్తుడైన ప్రధానిని తప్పా చౌకీదార్ని (కాపలాదారుడు) కోరుకోవటం లేదని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు మజ్లీస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు ‘మీ (నరేంద్రమోదీ) హయాంలోనే ఉగ్ర వాదుల దాడులు పెరిగాయి. పఠాన్కోట్, ఉరి, పుల్వామా లాంటి దుర్ఘటనలు మీరు ప్రధానిగా ఉండగానే జరిగాయి. మీరేం చేస్తున్నారు? మీరే రకమైన చౌకీదార్ (కాపలాదారుడు)? ఈ దేశం నమ్మకమైన ప్రధానమంత్రిని కోరుకుంటోంది. మీలాంటి చౌకీదార్ని కాదు’’ అని ఓవైసీ అన్నారు. ‘మీరు నిజంగానే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు