తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • టికెట్‌ ఇస్తానంటూ ఇచ్చిన హామీను కేసీఆర్‌ తుంగలో తొక్కాడని ఆరోపిస్తూ మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు.కాంగ్రెస్‌లో ఉన్న నన్ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చి తెరాసలోకి ఆహ్వానించారన్నారు.ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెద్దపల్లి టికెట్‌పై వివేక్‌ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ తెరాస అధినేత కేసీఆర్‌ టికెట్‌ను ఇటీవల తెరాసలో చేరిన వెంకటేశ్‌కు ఇచ్చారు.దీంతో మనస్తాపం చెందిన వివేక్‌ ప్రభుత్వ

    READ MORE
  • హైదరాబాద్‌లో మరో దారుణం..

    భాగ్యనగరం హైదరాబాద్‌ నగరంలో కొద్ది కాలంగా పెరుగుతున్న నేరాలు చూస్తుంటే హైదరాబాద్‌ నగరం నేరాలకు రాజధానిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా హోళి పండుగ రోజున ఓ కిరాతకుడు చేసిన పనికి హైదరాబాద్‌ నగరం మరోసారి ఉలిక్కిపడింది.ఆరేళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో పోలీసులను సైతం నివ్వెరపరచింది.మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు కొద్ది కాలం క్రితం నగరంలోని అల్వాల్‌కు వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.భర్త స్థానికంగా ఉన్న డైరీలో

    READ MORE
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల నామినేషన్లు

    ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారాలు సెలవు కావడం, శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా నామినేషన్లు వేశారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు తరఫున చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్‌ దాఖలైంది. కడప జిల్లా పులివెందులలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్లను సమర్పించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారీగానే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు