తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి..

    ఏదైనా రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాత్రమే విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం అత్యంత సాధారణ విషయం.కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలైన తెదేపా, వైసీపీ, జనసేనలతో పాటు పక్క రాష్ట్రమైన తెరాసపై కూడా విమర్శలు,ఆరోపణలు వస్తుండడం తెరాస కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై,పార్టీలపై స్పందిస్తోంది.తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో

    READ MORE
  • లేజర్‌షో ఎంత పని చేసింది!.

    సాంకేతిక లోపాలు,విమానయాన సంస్థల సమస్యలతో ఇప్పటికే ఊపిరాడని పరిస్థితులతో సతమతమవుతున్న పైలట్లు శంషాబాద్‌ విమానాశ్రయం వెలుపలి వ్యక్తుల నుంచి కూడా కొత్త తరహా సమస్యలు ఎదురవుతున్నాయి.ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాలను సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడానికి పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు ప్రధాన కారణం విమానాశ్రయం వెలుపలి నుంచి వెలువడుతున్న లేజర్‌ కిరణాలే.తాజాగా అటువంటి ఘటనే పైలట్‌ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.విమానాశ్రయం రన్‌వే సమీపంలో రషీద్‌గూడకు చెందిన ఓ విద్యార్థి తన పుట్టినరోజు

    READ MORE
  • ఒకే నియోజకవర్గానికి ఓవైసీ సోదరుల నామినేషన్‌..

    తెలంగాణ రాష్ట్రం మొత్తం తెరాస ప్రభావం ఉన్నా హైదరాబాద్‌ నగరంలో మాత్రం ఎంఐఎం ప్రభావం ఉంటుంది.శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కారు జోరు చూపగా హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం జోరు చూపించింది. శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాలను ఎంఐఎం తన ఖాతాలో వేసుకుందంటూ ఓవైసీ సోదరులు హైదరాబాద్‌ను తమకు ఎలా కంచుకోటగా మార్చుకున్నారో స్పష్టమవుతోంది.ఇక ఎంఐఎం పార్టీ తరపున అన్న అసదుద్దిన్‌ ఓవైసీ హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేయగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు