తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • సమయం లేదు మిత్రమా…పోటీపై వివేక్

    హైదరాబాద్‌ : తగినంత సమయం లేనందున పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ వివేక్‌ తెలిపారు. శ్రేయోభిలాషులు, మద్దతుదారులు పోటీ చేయోలని ఒత్తిడి తెస్తున్నా, చివరి నిముషంలో ఏమీ చేయలేకపోతున్నానని సోమవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే చివరి నిముషం దాకా నాన్చి, తనకు టికెట్టు లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ కీలుబొమ్మలు తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

    READ MORE
  • ఎరువుల కోసం కాదు..నామినేషన్లు దాఖలు కోసం..

    ఏంటి ఈ క్యూ లైన్లు చూసి రైతులు ఎరువుల కోసమో లేదా విత్తనాల కోసమో బారులు తీరారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే..ఎందుకంటే రైతులు బారులు తీరింది విత్తనాల కోసమే..ఎరువుల కోసమో..బ్యాంకుల ముందో కాదు.నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టర్‌ కార్యాలయం ముందు బారులు తీరారు.అవును మీరు విన్నది నిజమే నిజంగానే రైతులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకొని నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బారులు తీరారు.పంటలకు మద్దతు ధర డిమాండ్‌

    READ MORE
  • మీ పాకకు నిప్పు పెట్టాం..క్షమించి డబ్బులు తీసుకోండి..

    మంత్రాలకు ఎటువంటి జబ్బులైనా,సమస్యలపై ఇట్టే పరిష్కారమవుతాయని గిరిజన,గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది నిలువు దోపిడీకి గురవుతున్నారో అంతేమంది మంత్రాల,క్షుద్రపూజలు చేస్తున్నారని అమాయకులను చంపేస్తుండడం వివస్త్రలను చేసి ఊరేగిస్తున్న ఘటనలు కూడా తరచూ ఏదోఒక చోట జరుగుతూనే ఉన్నాయి.తాజాగా ఇటువంటి ఘటనే నిర్మల్‌ జిల్లా ఖానాపుర్‌ మండలం బాదనకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామంలోని పాదం ఎర్రన్న అనే వ్యక్తి భార్యకు మంత్రాలు,క్షుద్రపూజలు తెలసని భావించిన గ్రామస్థులు వారి పశువుల పాకను తగులబెట్టడానికి నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎర్రన్న పశువుల

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు