తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు రాజకీయాల చరిత్రలోనే లేని విధంగా రైతులు రాజకీయ నేతలు లోక్‌సభ ఎన్నికల సమరంలో ముఖాముఖి తలపడనున్నారు.తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే ఆగ్రహంతో నిజామాబాద్‌ రైతులు కేసీఆర్‌ తనయురాలు,నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోటీగా ఈసారి నిమాజాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ల పరిశీలన అనంతరం 184 మంది రైతుల నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఆమోద ముద్ర వేయడంతో ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులతో పాటు 184 మంది రైతులతో

    READ MORE
  • తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు వందల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన పర్వం మంగళవారంతో ముగిసింది.నామినేషన్ల పరిశీలన అనంతరం భువనగిరి మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారం కార్యాలయం ప్రకటించింది.16 స్థానాలకు మొత్తం 612 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.అన్ని నియోజకవర్గాలపైకి కేసీఆర్‌ కుమార్తె

    READ MORE
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం హవా..

    వరుస పరాజయాలు,గెలిచిన అతకొద్ది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు,సీనియర్‌ నేతల రాజీనామాలు ఈ పరిణామాలన్నింటితో తెలంగాణ రాష్ట్రంలో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఒకచిన్న తీపివార్త లభించింది.రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుమేట్‌ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో మూడుచోట్ల కాంగ్రెస్‌ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించడంతో కొద్ది రోజులుగా వరుసగా ఎదురుదెబ్బలు తింటూ కుదలైన కాంగ్రెస్‌ పార్టీకి కొంత ఊరట లభిచింది. కరీంనగర్‌-ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ పట్టభద్రల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెరాస అభ్యర్థి మామిండ్ల

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు