తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • వికెట్‌ నంబర్‌ 10..

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తెరాసలోకి వలస వెళ్లడానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆతృత గమనిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ అతిత్వరలోనే దుకాణం కట్టేయడం తథ్యంగా కనిపిస్తోంది.ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ కూడా తెరాసలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.తాజాగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలుసుకున్న జాజుల సురేందర్‌ తన ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటూ అది కేవలం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని

    READ MORE
  • దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం తథ్యం..

    కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావని అటువంటి కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాలోతు కవిత తరపున ప్రచారాల్లో పాల్గొన్నారు.16 ఎంపీ సీట్లతో దేశరాజకీయాల్లో ఏం మార్పులు తీసుకువస్తారంటూ తెరాసపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు కేవలం రెండు ఎంపీ సీట్లతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన ఘరత కేసీఆర్‌దేనని గుర్తుంచుకోవాలన్నారు.దేశరాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం

    READ MORE
  • నాలుక తడబడ్డ నామా..

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరినా తెలుగుదేశం పార్టీతో ఉన్న ఎన్నోఏళ్ల అనుబంధాన్ని మాత్రం నామా నాగేశ్వరరావు ఇంకా మరచిపోనట్లు కనిపిస్తోంది.ఏళ్ల తరబడి తెదేపాలో పాతకుపోయిన తెలుగుదేశంలో కీలక సీనియర్‌ నేతగా ఎదిగిన నామా కొన్ని వేలసార్లు తెలుగుదేశాన్ని ప్రశసించడంతో పాటు ఎన్నికల బరిలో దిగిన ప్రతీసారి తెదేపాకే ఓటు వేయాలంటూ ప్రజలను అడిగి ఉంటారు.ఇక విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం తెదేపా నుంచి తెరాసలోకి మారి ఖమ్మం లోక్‌సభ టికెట్‌ దక్కించుకున్న నామా నాగేశ్వరరావు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు