తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • అదీ కేసీఆర్‌ అంటే..

    ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంటల వ్యవధిలో రైతు శరత్‌ కుటుంబానికి న్యాయం చేసి తన మాట నిలబెట్టుకున్నారు.సామాజిక మాధ్యమాలు వేదికగా మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు శరత్‌ తన ఏడెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుతో పట్టా చేశారని దీనిపై రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించకోలేదంటూ తనగోడు వెళ్లబోసుకున్నాడు.సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడింది.వెంటనే వివరాలు తెలుసుకున్న కేసీఆర్‌ రైతుకు

    READ MORE
  • చంద్రబాబు వల్లే తెదేపాకు ఈ పరిస్థితి దాపురించింది..

    తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమంటూ తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.తన స్వార్థ రాజకీయాల కోసమే చంద్రబాబు తెలంగాణలో తెదేపాను బలి చేశారంటూ మండిపడ్డారు.చంద్రబాబు స్వార్థ రాజకీయాల వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్న ఒకరిద్దరు నేతలు ఏమై పోవాలంటూ ప్రశ్నించారు.మాల,మాదిదలకు ఏమి చేయలేని చంద్రబాబు కాపులకు ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు.ఒకప్పుడు తెలంగాణలో ప్రశ్నించే స్థితిలో ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి

    READ MORE
  • నన్ను బోకుగాడు అంటడా?నెటిజన్‌పై కేసీఆర్‌ ఫైర్‌..

    ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏవిధంగా స్పందిస్తారో తాజాగా తన సమస్యను వివరిస్తూ మంచిర్యాలకు చెందిన యువరైతు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియో ఎపిసోడ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసింది.అయితే యువరైతు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను అధికారులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చని లేకుంటే కేసీఆర్‌ సామాజిక మాధ్యమాలను పరిశీలించలడమేంటని అందరూ అనుకుంటున్న మాట.అలా అనుకునే వాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకోక తప్పదు.ఎందుకంటే కేసీఆర్‌ సామాజిక మాధ్యమాలను తరచూ పరిశీలిస్తూనే ఉంటారనే విషయం మరోసారి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు