తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • కేసీఆర్‌కు నేనిస్తా రిటర్న్‌ గిఫ్ట్‌..

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శాసనసభ ఎన్నికల్లో రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తామంటూ కేసీఆర్‌ చెబుతుంటే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు తాను రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తానంటూ మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ దక్కకపోవడంతో తెరాస అధినేత కేసీఆర్‌పై లోలోపలే అసహనంతో రగిలిపోతున్న జితేందర్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ప్రధాని నరేంద్రమోదీ శత్రుదేశమైన పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తుంటే సీఎం కేసీఆర్‌

    READ MORE
  • రెండవ సారి అధికారంలోకి వచ్చాక తెరాస పార్టీతో పాటు తెరాస అధినేత కేసీఆర్‌కు కొద్దిగా బ్యాడ్‌టైడ్‌ నడుస్తున్నట్లు కనినిస్తోంది.మొదటిసారి అంతా సాఫీగా జరిగిన తెరాసకు రెండవసారి షాకులపై షాకులు తగులుతున్నాయి.పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు రాజీనామాలు చేసి వెళ్లిపోగా తెరాస అధినేత కేసీఆర్‌కు తాజాగా ఎన్నికల సంఘం నుంచి తాఖీదులు రావడం తెరాస శ్రేణులను కలవరపెడుతోంది. కొద్ది రోజుల క్రితం గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫడవిట్‌లో కేసుల

    READ MORE
  • వంద కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో చాలా మంది ప్రజలు వాస్తు,జాతకాలు,ముహూర్తాలను బలంగా నమ్ముతుంటారు.ముఖ్యంగా సినిమా,రాజకీయ రంగాల్లో వాస్తు,ముహూర్తం,జాతకాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.వాస్తు,ముహూర్తం,జాతకాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లో నమ్మకం పాళ్లు కాస్త ఎక్కువేనని చెప్పాలి.అయితే అదే కేసీఆర్‌ బలం.. బలహీనత.. కానీ ప్రత్యర్థులకు ఇదో విమర్శనాస్త్రం.. పోయిన దఫాలో సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవడం.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బేగంపేటలో వాడిన సీఎం అధికారిక నివాసాన్ని వాస్తు బాగాలేదని వాడకపోవడం.. ఆరునెలల్లోనే ‘ప్రగతి భవన్ ’

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు