తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • ప్రధానమంత్రి పదవికి కేసీఆర్ అర్హులు..

    దేశానికి ఎవరు ప్రధాని అయితే ఉత్తమమో ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రధాని అయితే భారతదేశానికి ఉత్తమమంటూ కితాబిచ్చారు ఓవైసీ.ప్రధాన మంత్రి పదవిని అధిష్టించడానికి కేసీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఓవైసీ తెలిపారు. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని అన్ని రాష్ట్రాల స్థానిక పార్టీలన్నీ కలసి ఏర్పడ్డ కూటమి అధాకారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నరాఉ.ఈ కూటమికి కేసీఆర్‌ నాయకత్వం వహించి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి ప్రధానమంత్రి

    READ MORE
  • కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఫిర్యాదులు..

    రెవెన్యూ అధికారుల భాగోతాన్ని శరత్‌ అనే రైతు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తేవడం శరత్‌ వీడియోపై స్పందించిన సీఎం కేసీఆర్‌ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు గంటల వ్యవధిలో శరత్‌ సమస్యను తీర్చడంతో ఇలాంటి సమస్యలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పట్టా ప్రక్షాళన,పట్టపాస్‌ బుక్‌లను ఆన్‌లైన్‌లో పెట్టడానికి వీలుగా ధరణి వెబ్‌సైట్‌,పాస్‌బుక్‌ అవసరం లేకుండానే రుణాల మంజారు ఇలా అన్ని ప్రణాళికల్లో కిందిస్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్‌ వరకు ప్రతీ

    READ MORE
  • చంద్రబాబు ఆహ్వానిస్తే తెదేపా తరపున ప్రచారం చేస్తా..

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కావడం లేదు.తాజాగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా తరపున ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు.పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘంపై కూడా హనుమంతరావు ఆరోపణలు చేశారు.ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదంటూ విమర్శించారు.శాసనసభ ఎన్నికల సమయంలో తమ పరిధిలోకి లేని నిఘా అధికారిని బదిలీ చేయడం ఏంటంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు