తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యత కనబరిచే తెరాసకు ఖమ్మంలో మాత్రం పట్టు అంతంత మాత్రమే.ఇదే విషయం శాసనసభ ఎన్నికల్లో కూడా రుజువైంది.ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కేవలం ఒకేఒక్క నియోజకవర్గానికి మాత్రమే తెరాస పరిమితమైంది.ఖమ్మం జిల్లాలో తెరాసపై కాంగ్రెస్‌ పార్టీనే పైచెయ్యి సాధించింది.ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో విజయం సాధించడానికి కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేణుకా చౌదరిని కాంగ్రెస్‌ బరిలో దించింది. మరోవైపు ఖమ్మంపై కన్నేసిన తెరాస కూడా అందుకోసం తెదేపా నుంచి తెచ్చుకున్న

    READ MORE
  • నిజామాబాద్‌ ఎన్నికలకు M-3 ఈవీఎంలు..

    తమ సమస్యలను నిర్లక్ష్యం చేశారనే కారణంగా తెరాస అధినేత కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్లకు పోటీగా నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో 175 మంది రైతులు పోటీలో నిల్చోవడంతో నిజామాబాద్‌ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి,ఉత్కంఠ నెలకొంది.రైతులతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 185 మంది ఎన్నికల బరిలో నిల్చోవడంతో ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లను వినియోంచడానికి ఎన్నికల సంఘం నిర్ణయించుకున్నట్లు భావించారు.అయితే తాజాగా బ్యాలెట్‌ పేపర్లకు బదులు M-3 ఈవీఎంలపై నిజామాబాద్‌ ఎన్నికల్లో వినియోగించడానికి ఎన్నికల సంఘం

    READ MORE
  • నేతలకు క్లాస్‌ పీకిన గులాబీ బాస్‌..

    లోక్‌సభ ఎన్నికలకు సమయం తరముకొస్తుండడంతో తెలంగాణలో అన్ని స్థానాల్లో విజయపతాకం ఎగురవేయాలనే ఆతృతతో తెరాస నేతలు ఎన్నికల ప్రచారాల్లో నోటీ దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే.మీరు ఎవరికి ఓటు వేసినా తిరిగి వారంతా తెరాసలోకే వస్తారని,తెరాస నేతలకు మినహా ఎవరికి ఓట్లు వేసినా మీ ఓట్లు మురుగుకాలవలోనే పడతాయని అవాకులు చవాలకు పేలారు. అంతటితో ఆగకుండా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు మీ రుణాలు,మీ పింఛన్లు మంజూరు చేసేది నేనేనని తెరాసకు ఓట్లు వేయకుంటే మీకు రావాల్సినవి ఒక్కటి

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు