తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • నిజామాబాద్‌ ఎన్నికలపై నీలిమబ్బులు..

    లోక్‌సభ ఎన్నికలకు సమయ దగ్గరపడుతున్నకొద్దీ నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలపై అటు ఎన్నికల సంఘం అధికారుల్లోనూ ఇటు అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది.185 మంది అభ్యర్థులో బరిలో ఉండడంతో మొదట జంబోసైజు బ్యాలెట్‌ పేపర్లు వినియోగించడానికి ప్రయత్నించిన అధికారులు సమయం తక్కువగా ఉండడంతో M-3 ఈవీఎంలు వినియోగించడానికి నిర్ణయించుకున్నారు.అయితే నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని బూత్‌లకు సరిపడా ఈవీఎంలు లేకపోవడం ఎన్నికల అధికారులకు ఆందోళనకు గురి చేస్తోంది.M-3 ఈవీఎంల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఎన్నికల

    READ MORE
  • ఈవీఎంలు వద్దు…బ్యాలెట్టే ముద్దు

    నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించే ఎన్నికలో బ్యాలెట్ పేపర్‌ను మాత్రమే వినియోగించాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. నామినేషన్లు వేసిన పసుపు రైతులంతా దీనిపై జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో సోమవారం సమాజవేశమయ్యారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని వారు తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలకు ఓటు వేయకుండా రైతులకే ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రైతులను గెలిపిస్తే, వారి గళాన్ని లోక్‌సభలో వినిపించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఏళ్ల తరబడి రైతుల సమస్యలను ప్రజా

    READ MORE
  • హరీశ్‌రావుకు బీజేపీ బంపర్‌ ఆఫర్‌!

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం,తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం,తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రెండుసార్లు తెరాసను అధికారంలోకి తీసుకురావడంలో తెరాస అధినేత కేసీఆర్‌ పాత్ర ఎంతుందో కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు పాత్ర కూడా అంతే ఉందనేది అందరూ అంగీకరించే విషయం.అయితే రెండవసారి తెరాస అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే హరీశ్‌రావుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలు.తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఒ ఆంగ్ల దినపత్రిక

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు