తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • కేసీఆర్‌ చక్రం తిప్పుతుంటే జగన్‌ చూస్తూ ఉంటారా?

    లోక్‌సభ ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు వ్యూహాలు,ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అత్యధిక స్థానాల్లో వీలైతే క్లీన్‌స్వీప్‌ చేయాలని తెలంగాణలో తెరాస,కాంగ్రెస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా,వైసీపీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.లోక్‌సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనుండడంతో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి కొంచెం ఎక్కువగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ సీట్లలో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ తెరాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళ నేత విజయశాంతి

    READ MORE
  • ధనిక ఎంపీల్లో టాప్‌ 4 మనోళ్లే..

    గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఉత్కంఠ,ఆసక్తి నెలకొంది.ఎన్డీఏ,యూపీఏతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలన్నీ కలసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది.ఎవరికివారు విజయం తమదంటే తమదేనని ధీమాగా ఉన్నారు.యూపీఏ అధికారంలోకి వస్తే అవినీతి,అక్రమాలు పెరిగిపోతాయని శత్రుదేశాలు పెట్రేగిపోతాయంటూ దేశానికి రక్షణ ఉండందంటూ బీజేపీ ఆరోపిస్తుండగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే దళితులు,మైనారిటీలకు రక్షణ ఉండదని మతవిద్వేషాలు మరింత పెచ్చుమీరుతాయంటూ

    READ MORE
  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 500 మందికి జైలు శిక్ష..

    ఏం చేసినా కుక్క తోక వంకరే అన్న చందాన పోలీసులు,ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా,శిక్షలు కఠినతరం చేసినా మద్యం తాగితే పోతారంటూ థియేటర్లలో,టీవీల్లో చూపించినా పలు స్వచ్ఛంద సేవా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. చిన్న, పెద్ద,పేద,ధనిక అనే బేధభావాలు లేకుండా మందుకొట్టి రోడ్లపైకి వచ్చే విషయంలో హైదరాబాద్‌ నగరంలోని మందుబాబులు ఐకతమ్యం పాటిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న మందుబాబుల సంఖ్యలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది.మార్చ్‌నెలలో నిర్వహించిన డ్రంక్‌

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు