తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • మోహన్ బాబుకు ఊరట

    హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సినీ నటుడు మోహన్ బాబుకు ఊరటనిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు తొలుత ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మంజూరు చేసింది. నెల రోజుల్లోగా వైవీఎస్. చౌదరికి ఇవ్వాల్సిన రూ.48 లక్షలు చెల్లిస్తే కేసు కొట్టి వేస్తామని కూడా తెలిపింది.

    READ MORE
  • మంత్రి పదవి ఆశ చూపారు..అయినా లొంగలేదు..

    తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాల్లో తెరాస జెండా ఎగురవేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్న తెరాస అధినేత కేసీఆర్‌ అందులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,కీలక నేతలను గులాబి పార్టీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో తెరాసను ఒకేఒక్క స్థానానికి పరిమితం చేసిన ఖమ్మం జిల్లాపై కేసీఆర్‌ ప్రధానంగా దృష్టి సారించారు.ఈ క్రమంలో ఖమ్మంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గులాబి పార్టీలోకి తేవడంలో సఫలీకృతుడైన కేసీఆర్‌ తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విషయంలో మాత్రమే సఫలీకృతం కాలేకపోయాడు.. తాము

    READ MORE
  • నోటాకే మీ ఓటు..ఖమ్మంలో పెద్దాయన ప్రచారం ..

    అధికారమే లక్ష్యం ధనార్జనే ధ్యేయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులపై ఒక పెద్దాయనకు పట్టరాని కోపం వచ్చింది.అయితే చేతిలో కర్రపట్టుకొని దండించలేడు కదా.అందుకే చేతిలో కర్ర,కత్తి కంటే ఓటు అనే పదునైన ఆయుధం సిగ్గుమాలిన రాజకీయాలు చేసే ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తును సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఒటు వేయాలని ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడు. అయితే ఫలనా పార్టీ నేతలకే ఓట్లు వేయమని కాదు కేవలం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు