తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • మోహన్ బాబుకు బెదిరింపులు

    హైదరాబాద్ : సినీ నటుడు మోహన్ బాబుకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాను వైకాపాలో చేరినప్పటి నుంచి ఈ కాల్స్ వస్తున్నాయని ఆయన బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న అనేక నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఏవిధంగా ముందుకు సాగాలనే విషయమై న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు

    READ MORE
  • హైదరాబాద్‌ నగర వాసుల కోసం మటన్‌ ఆన్‌ వీల్స్‌..

    బిరియాని అనగానే ప్రతీఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌ నగరమే.దగ్గరగా కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ మహానగరంలో ప్రతీవీధిలో కనీసం రెండు బిరియాని హోటళ్లు తప్పనిసరిగా ఉంటాయి.అంతలా హైదరాబాదీలు చికెన్‌,మటన్‌ బిరియానీలు లాగించేస్తుంటారు.మాంసాహారమంపై  హైదరాబాద్‌ నగరవాసుల్లో ఉన్న ప్రత్యేక మక్కువను లాభసాటిగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెల,మేకల అభివృద్ధి సమాఖ్య మటన్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఇప్పటివరకూ మటన్ కోసం షాపుల వద్దకు.. రోడ్ల పక్కన అమ్మే బండ్ల వద్దకు వెళ్లి కొనుగోలు

    READ MORE
  • ఇంటర్‌ ఫలితాలపై కేసీఆర్‌ మంకుపట్టు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా?

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య మొదటినుంచి పోటీతత్వం నెలకొంది.ఈ ఐదేళ్లలో అది మరింత ముదిరింది కూడా.ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఎటువంటి బేధభావాలు లేకపోయినా కేవలం తమ రాజకీయ లబ్ది కోసం,అధికారం కోసం రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు ప్రజల్లో విద్వేషాలు ఉసిగొల్పుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ మంకుపట్టుగా ఉంటున్నారు.అభివృద్ధి విషయంలో పక్క రాష్ట్రాలతో పోటీ పడితే చూడడానికి అందంగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు