ఇది సమస్య పరిష్కార మార్గమా?

ఇది సమస్య పరిష్కార మార్గమా?

న్యూ ఢిల్లీ : కరోనా , దాని వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గాల్ని సూచించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం శుక్రవారం ప్రధాని మోదీకి ట్విట్టర్లో విన్నవించారు. ‘ఉన్నారు. సింబాలిజం ఎంత ముఖ్యమో ,దేశం తిరిగి కోలుకోవడానికి తగిన చర్యలు కూడా అంతే ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ప్రియమైన మోదీజీ, ఏప్రిల్ 5న మీ మాట విని దీపాలు వెలిగిస్తాం. దానికి బదులుగా మీరు మా మాటలు, ఆర్థిక వేత్తలు చెప్పే మాటలు వినండి. మీరు ఆర్థిక వృద్ధి పురోగమనానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారేమోనని ప్రతి ఉద్యోగి, వ్యాపారి, రోజూవారీ కూలీ ఊహించారు. మీ సందేశం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో

తాజా సమాచారం

Latest Posts

Featured Videos