వడ్డీ రాయితీ ఇవ్వాలి

న్యూఢిల్లీ: ‘లాక్ డౌన్ వల్ల రుణాల చెల్లింపులో మారటోరియం ఇచ్చారు. వడ్డీ రాయితీ ఇవ్వాల’ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండు చేసారు. గురువారం ఇక్కడి నుంచి వీడియో ద్వారా సిడబ్ల్యుసి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత పత్రికా ప్రకటన విడుదల చేసారు. ‘గృహ, వ్యక్తి గత, వాహాన రుణాల వాయిదాల చెల్లింపును మూడు నెలల పాటు వాయిదా వేసారు. కానీ వాటిపై వడ్డీ రాయితీని ఎందుకు ప్రకటించలేద’ని కేంద్రాన్ని ప్రశ్నించారు. వడ్డీ రాయితీ ప్రకటించకపోతే మీరు ఈఎంఐలు వాయిదావేసినా ప్రయోజనం లేదు” అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos