మరింత ప్రియమైన బంగారం

మరింత ప్రియమైన బంగారం

ముంబై : కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుండటంతో మదుపర్లు బంగారం వైపు దృష్టి మళ్లించారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో శుక్రవారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 530 పెరిగి రూ 43,770కి చేరింది. రూ 1348 పెరిగిన వెండి కిలో ధర ఏకంగా రూ 41, 222కి చేరింది. ముందు మందు బంగారం ధర మరింతగా పెరిగి రూ 45,000కు చేరువ కావచ్చని వ్యాపారుల అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos