విపణులకు లాభాలు

విపణులకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 1,028 పాయింట్ల లాభంతో 29,468కి, నిఫ్టీ 317 పాయింట్లు పుంజుకుని 8,597కి పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐటీసీ (7.84%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (7.76%), ఓఎన్జీసీ (7.64%), టాటా స్టీల్ (6.14%), టెక్ మహీంద్రా (5.96%).లాభాల్ని పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-14.68%), మారుతి సుజుకి (-1.23%), బజాజ్ ఫైనాన్స్ (-1.17%), టైటాన్ కంపెనీ (-0.97%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.85%).బాగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos