చంద్ర చూడేశ్వరాలయంలోధ్వజారోహణం

చంద్ర చూడేశ్వరాలయంలోధ్వజారోహణం

హోసూరు : ఇక్కడి శ్రీ చంద్ర చూడేశ్వరాలయ బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం మంగళవారం జరిగింది. రథోత్సవం ఈ నెల 9వ తేదీ వైభవంగా జరుగనుంది. ఆలయ స్తంభాన్ని పట్టు వస్త్రాలతో అలంకరించి అర్చించారు. తదుపరి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వినియోగం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos