మృతుల రేటు ఇక్కడే ఎక్కువ

మృతుల రేటు ఇక్కడే ఎక్కువ

న్యూఢిల్లీ: కరోనా మృతుల రేటు అమెరికాతో పోలిస్తే ఇండియాలోనే అధికంగా ఉంది. ఇండియాలో కేసుల సంఖ్య అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే, చాలా తక్కువగా ఉన్నా, మరణాలు మాత్రం అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో మరణాల రేటు శాతం 1.74 కాగా, ఇండియాలో 2.70. ప్రపంచ సగటు 4.69తో పోలిస్తే తక్కువైనా చాలా దేశాలతో పోలిస్తే మాత్రం అధికమే. యూరప్ లో మృతుల రేటు శాతం 4-11.ఇండియాలో 35 వేల మందికి పరీక్షలు జరుపగా, అందులో 2.92 శాతం- 1,024 మందికి (సోమవారం ఉదయానికి) వ్యాధి సోకింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos