లాక్డౌన్ పొడిగింపు ఉండదు

లాక్డౌన్ పొడిగింపు ఉండదు

న్యూఢిల్లీ: ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తుందని గురువారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరించారు. అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడిన విషయాలను ట్వీట్ చేసారు.‘21 రోజుల లాక్డౌన్ వృధా కాదని భావిస్తున్నా. లాక్డౌన్ తర్వాత కూడా కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించాలి. అందరూ బాధ్యతతో ఉండాలి. అదే మనకు రక్ష అని మోదీ సూచించిన’ట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos