న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 16,764 కేసులు నమోదయ్యాయి. మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ పీడితుల సంఖ్య 1,270కి చేరింది.