మళ్లీ పెరిగిన కరోనా

మళ్లీ పెరిగిన కరోనా

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 16,764 కేసులు నమోదయ్యాయి. మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ పీడితుల సంఖ్య 1,270కి చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos