హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. పరస్పరం కుర్చీలు కాంగ్రెస్ కార్యకర్తలు విసురుకున్నారు. వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. పరస్పరం కుర్చీలు కాంగ్రెస్ కార్యకర్తలు విసురుకున్నారు. వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.