మల్లు భట్టి సన్మాన కార్యక్రమం రసాభాస

హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. పరస్పరం కుర్చీలు కాంగ్రెస్‌ కార్యకర్తలు విసురుకున్నారు. వీహెచ్‌, నూతి శ్రీకాంత్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos