ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులో డీఎంకే పిటిషన్

ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులో డీఎంకే పిటిషన్

చెన్నై: ఆర్థిక బలహీనవర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బిల్లును సవరణ కమిటీకి పంపాలని రాజ్యసభలో డీఎంకే సభ్యురాలు కనిమొళి కోరారు. కానీ ఆమె ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos